Home


















  1952
జులై 27 వ తేదిన ధరూర్ గ్రామ గ్రంధాలయంలో ప్రాథమిక పాఠశాలగా 39 మంది పిల్లలతో, 3 తరగతులతో  పురుడు పోసుకున్న విద్యాలయం, ప్రాథమికోన్నత పాఠశాలగా, ఉన్నత పాఠశాలగా అంచెలంచెలుగా ఎదుగుతూ...నేడు 800 మంది విద్యార్థులతో అలరారుతుంది..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 st Rank విజేత

  మన్నాపురం రాముడు 13 ఏళ్ళకే కవిత్వం రాశాడు తెలుగుతో జీవితాన్ని పెనవేసుకున్నాడు సాహిత్యాన్ని ఇష్టంగా చదివాడు ఇదిగో ఇప్పుడు... మొదటి ర్యాంకుత...